ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు పింగళి కుమార్తెకు సీఎం సత్కారం

ABN, First Publish Date - 2021-03-12T09:36:11+05:30

నేడు పింగళి కుమార్తెకు సీఎం సత్కారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాచర్ల, మార్చి 11: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం మాచర్లకు రానున్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని ఆయన సన్మానించనున్నారు. జాతీయ జెండాకు రూపకల్పన జరిగి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం తలపెట్టారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌, ఎస్పీ విశాల్‌ గున్నీ మాచర్ల పట్టణంలోని సీతామహాలక్ష్మి గృహానికి చేరుకొని కొద్దిసేపు ఆమెతో మాట్లాడారు. సెయింట్‌ ఆన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌లో హెలికాప్టర్‌ దిగేందుకు ఏర్పాట్లును పరిశీలించారు. 

Updated Date - 2021-03-12T09:36:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising