Home » Andhra Pradesh » East Godavari
జిల్లాలో ఎన్నికల యుద్ధం మొదలైంది. ప్రధాన పార్టీ లన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తుతో కొందరు సీనియర్ నేతలకు న్యాయం జరగలేదు. కానీ ప్రజావ్య తిరేక విధానాలు అవలభిస్తున్న అధికార వైసీపీని గద్దెదించడం, రాష్ట్ర భవిష్య త్ను కాపాడడం, ప్రజలకు శాంతిభద్రతలు కల్పించడమే లక్ష్యాలుగా ఏకమైన ఈ కూటమి వల్ల కొందరు త్యాగాల తప్పవని, వారందరికీ అధికారంలోకి రాగానే స్థాయికి తగ్గని విధంగా హోదా కల్పిస్తామనే హామీలు ఇస్తూ, బుజ్జగిస్తూ పార్టీలు ముందుకుపోతున్నాయి. వైసీపీ కూడా మొత్తం అభ్య ర్థులను ఖరారుచేసింది.
అల్లూరి జిల్లా చింతూరు మండలం మల్లెతోట గ్రామంలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఐదు తాటాకిళ్లతో పాటు పశువుల పాకలు దగ్ధమయ్యాయి.
వ్యక్తుల కోసం కాదు పార్టీ కోసం కట్టు బానిసలా పనిచేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. మా జీ మంత్రి జవహర్ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమించడంతో గురువారం కొవ్వూరులో పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు నిర్వహించారు. ఆయనను ఘనంగా సత్కరించారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దిం చేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని జనసేన-టీడీపీ-బీజేపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ అన్నారు. మండలంలోని చక్రద్వార బంధం, ముక్కినాడ గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు ఎంవీ హరేరామ కృష్ణ, అనదాసు శేషయ్య, అనదాసు సాంబశివరావు, బి.శ్రీనివాస్, మహేష్, వినయ్, బి.శ్రీను, విజయకుమార్, వెంకటరమణ తదితరులు గురువారం జన సేనలో చేశారు.
వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అతని తల్లి పలుకూరి సరోజిని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం..
కాకినాడ జిల్లా కరప మండలం ఉప్ప లంకలో గురువారం సాయ ంత్రం మందు బాబులు విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కరప పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాకినాడ ట్రాఫిక్ ఎస్ఐ సీహెచ్.కిషోర్కుమార్ యా నాం జాతీయ రహదారిపై ఉప్ప లంక వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నారు.
షాలిమార్- సికింద్రాబాద్ వారాంతపు రైల్లో (నెం.22849) సాంకేతిక లోపం ఏర్పడి రాజమండ్రి రైల్వే స్టేషనులో 5.30 గంటలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. సికింద్రాబాద్ వెళ్తున్న రైలుకు కడియం రైల్వే స్టేషను దాటిన తర్వాత రైలు బోగీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది
జనసేన అధినేత పవన్కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా తన ప్రచారానికి ఈనెల 30వ తేదీన శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి వారాహి విజయభేరి మోగించనున్నారు. ఆ రోజు సాయంత్రం 4గంటలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు రామాలయం సెంటర్లో జరిగే సభలో వారాహి వాహనంపై నుంచి పవన్ ప్రసంగించునున్నారు.
కార్పొరేషన్ (కాకినాడ), మార్చి 28: కాకినాడ డిపోలో గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ఎంవీ మనోహర్తో పలువురు మాట్లాడారు. పెద్దాపురం దర్గాసెంటర్, సామర్లకోట బల్ల మార్కెట్, విఘ్నేశ్వర టాకీస్, మెహర్ కాంప్లెక్స్ బ్రౌన్పేట వద్ద టైమింగ్స్ బోర్డులు ఏర్పాటు
గొల్లప్రోలు రూరల్, మార్చి 28: గొల్లప్రోలు మండలం చినజగ్గంపేట గ్రామం లో జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. గ్రామంలో డ్రెయినేజీ నిర్మాణ విషయంలో ఇరువర్గాల మద్య గురువారం వివాదం ఏర్పడింది. ఈ ఘర్షణలో వైభోగుల నాగేశ్వరరావు, శీరం వీరబాబుకు గాయాలయ్యాయి. వారిద్దకూ పరస్ప