Home » Andhra Pradesh » Kurnool
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కర్నూలు, పాణ్యం, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకుడు అరిందం ముఖోపాధ్యాయ (ఐఆర్ఎస్) తెలిపారు.
పీసీసీ అధ్యక్షురాలు వైస్ షర్మిల శుక్రవారం నుంచి కర్నూలు జిల్లాలో న్యాయయాత్ర చేపట్టనున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే. బాబురావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
పట్టణంలోని సంజీవనగర్ కాలనీకి చెందిన హుశేన్ వలి(20) అనారోగ్యంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గ్రామంలోని బలిజపేటలో తప్పిపోయి కనిపించిన ఓ బాలుడిని స్థానికులు గుర్తించి శిరివెళ్ల పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
దోచుకున్న సొమ్మునంతా కక్కిస్తానని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిపై మండిపడ్డారు.
మండలంలోని ఎ.కోడూరు వద్ద గడ్డి లారీకి విద్యుత్ తీగలు తాకి మంటలు చెలరేగాయి.
ఆత్మకూరు పట్టణంలోని రఘునాథ్ సెంటర్లో నర్సింగ్ భాన్సింగ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న శివజ్యోతి ట్రేడర్స్కు చెందిన పాత ఇనుప సామాను అంగడిలో బుధవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
‘చాలా బాధగా ఉంది. ఇన్నేళ్లపాటు నన్ను, మా కుటుంబాన్ని ఇంతగా ఆదరించిన మిమ్మల్ని విడిచి దూరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది...’
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఆలూరుకు రానుండటంతో గురువారం టీడీపీ నాయకులు ఏర్పాట్లను పరిశీలించారు.
ఎన్నికల కురుక్షేత్రంలో మరో అంకం మొదలైంది. కర్నూలు పార్లమెంట్ సహా అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ) గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.