Home » Telangana » Rangareddy
షాద్నగర్ బైపాస్ రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
ప్రముఖ సింగర్ మంగ్లీ కారును వెనుక నుంచి ఓ డీసీఎం వ్యాన్ ఢీకొన్న సంఘటన రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో చోటుచేసుకుంది.
ఇబ్రహీంపట్నం పోలీ్సస్టేషన్ పరిధి దండుమైలారం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఓ యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఎవరో ఉరేసి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాండూరులో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా సోమవారం బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
తల్లి, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఐసీడీఎస్ మర్పల్లి ప్రాజెక్ట్ సీడీపీవో కాంతారావు అన్నారు.
లంచం డిమాండ్ చేసిన ఉద్యోగిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. కీసర తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి పథకానికి లబ్ధిదారుల వద్ద లంచం డిమాండ్ చేశారని ఆదివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో జరిగిన మీట్దిప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డిని ఓ విలేకరిని ప్రశ్నించిన విషయం తెలిసిందే.
లోక్సభ ఎన్నికల సందర్భంగా జిల్లాలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయనున్నట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
హైదరాబాద్లోని సన్సిటీ కాలనీకి చెందిన పలువురు సుమో వాహనంలో బషీరాబాద్ మండలం ఎక్మై గ్రామానికి వచ్చారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరిని ఎస్వోటీ, ఘట్కేసర్ పోలీసులు అరెస్టుచేసి జిలెటిన్స్టిక్స్, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.
సిరిగిరిపేట్ గ్రామానికి చెందిన పరుశురాం ఉరేసుకుని మృతిచెందిన కేసులో ఆయన అన్న పాండు, వదిన నాగమ్మల ప్రమేయం ఉన్నట్లు తమ విచారణలో తేలిందని కరన్కోట్ ఎస్ఐ విఠల్రెడ్డి అన్నారు.