Home » Telangana » Rangareddy
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం మందకొడిగా ఓటింగ్ సాగినా.. మధ్యాహ్నం తర్వాత ఊపందుకుంది.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా పాలకవర్గం, అధికార సిబ్బంది కలిసి పనిచేస్తామని ఆ సంఘం చైర్మన్ ఎ.వెంకట్రాంరెడ్డి అన్నారు.
రోబోటిక్స్ రంగంలో మోకానికల్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ శివరామకృష్ణ తెలిపారు.
మద్యానికి బానిసై పార్కింగ్ చేసిన ఆటోను అపహరించిన నిందితున్ని పోచారం ఐటీసీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
భూమి చుట్టూ ఫెన్సింగ్ రాతి కడీలు తొలగించిన ముగ్గురిపై మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తాండూరు మండలం కరన్కోట్ ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే డబ్బు, మద్యం, కానుకలు, మత్తు పదార్థాలు వంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక అన్నారు.
తీసుకున్న అప్పుకు వడ్డీ డబ్బులు చెల్లించలేదని ఆటో డ్రైవర్ను చితకబాదిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తాండూరు అర్బన్ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.
జనజాతర పేరుతో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేందుకు మహేశ్వరం మండలం తుక్కుగూడ మరోసారి వేదిక కానుంది.
ఎదురెదురుగా వస్తున్న ఆటో, జీపు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.