Home » Andhra Pradesh » West Godavari
తాము అధికారంలోకి వస్తే మీ బతు కులను మార్చేస్తామంటూ గత ఎన్నికల సమయంలో జగన్ హామీలు కురిపించారు. అదంతా నమ్మి ఓట్లేసిన ప్రజలను నడికొల్లేరులో వదిలేశారు.
నూజివీడు కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి బుధవారం పట్టణంలో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
కలిదిండిలో ఈ నెల 20న నిర్వహించిన వైసీపీ నేతల సమావేశంలో పాల్గొన్న 75 మంది వలంటీర్లకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో దినతేజ్ తెలిపారు.
పోలింగ్ గడువు ముంచుకొస్తున్న వేళ ముందస్తుగానే పటిష్ఠంగా ఓటరు ముందుకు చేరేందుకు... వారి మద్దతు పొంది సునాయాసంగా గెలుపొందేందుకు ప్రధాన పక్షాలన్ని ఎవరి ఎత్తుగడ వారు వేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలల్లో భాగంగా ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల దాఖలు గడువు బుధవారంతో ముగియనుంది. 25న నామినేషన్ల పరిశీలన, 29వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు స్వీకరిస్తారు.
వైసీపీ పోలవరం నియోజకవర్గ అభ్యర్థి నామినేషన్కు ఆ పార్టీ శ్రేణులు జనసేకరణకు కొత్త ప్రయత్నాలు చేశారు.
కైకలూరు నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు.. అభివృద్ధి ఊసే లేదు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఇంటికి సూపర్ సిక్స్ పథకాలను అందిస్తామని జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు.
ఏలూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి నామినేషన్ కార్యక్రమంలో కదం తొక్కి నైతికంగా మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞత లు తెలిపారు.
‘ఇప్పటికే భవన నిర్మాణం ఈ ఐదేళ్లలో నాశనమైంది. ఈ రంగాన్ని నమ్ముకున్న కార్మికులు అష్ఠకష్టాలు పడ్డారు. చేతినిండా పనిలేక కొందరు, ఇంకొందరు నరకయాతన చవిచూశారు.