గోవింద్‌పేట్‌లో 10 గొర్రెల మృతి

ABN , First Publish Date - 2020-02-23T07:11:33+05:30 IST

ఆర్మూర్‌ మండలంలోని గోవింద్‌పేట్‌ గ్రామంలో శని వారం విష గుళికలు చల్లిన పంట తిని పది గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మహేష్‌, ప్రతాప్‌ అనే గొర్రెల కాపరులు తమ గొర్రె

గోవింద్‌పేట్‌లో 10 గొర్రెల మృతి

ఆర్మూర్‌రూరల్‌, పిబ్రవరి22: ఆర్మూర్‌ మండలంలోని గోవింద్‌పేట్‌ గ్రామంలో శని వారం విష గుళికలు చల్లిన పంట తిని పది గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మహేష్‌, ప్రతాప్‌ అనే గొర్రెల కాపరులు తమ గొర్రె లను మేప డానికి  పంట చేళ వద్దకు వెళ్లారు. వారు గమనిం చక పోవడంతో తోటలో విష  గుళికలు వేసిన మేత తిని మృ తి చెందాయి. మరో నాలుగు గొర్రెల పరిస్థితి విషమంగా ఉం ది. సమాచారం అందుకున్న మండల పశువైద్యాధికారి లక్క ం ప్రభాకర్‌, నిజామాబాద్‌ వై ద్యుడు ప్రమోద్‌లు సంఘటన స్థలానికి చేరుకుని చికిత్స చేశా రు. ఈ ఘటనలో 74వేల రూపాయల నష్టం వాటిల్లినట్టు పశువైద్యాధికారి తెలిపారు. సం ఘటనా స్థలాన్ని ఎంపీపీ పస్కనర్సయ్య,  ఎంపీటీసీ యాల్ల రాజ్‌కుమార్‌, ఉపసర్పంచ్‌ బండమీది గంగాదర్‌ పరిశీలించారు

Updated Date - 2020-02-23T07:11:33+05:30 IST