ఎస్పీడీసీఎల్‌ నుంచి సీపీడీసీఎల్‌కు 103 మంది బదిలీ

ABN , First Publish Date - 2020-06-06T10:26:25+05:30 IST

ఏపీ సెంట్రల్‌ డిస్కంకు (ఏపీసీపీడీసీఎల్‌)కు సదరన్‌ డిస్కంలోని 103 మంది రాష్ట్రస్థాయి ఉద్యోగులను బదిలీ చేస్తూ సీఎండీ

ఎస్పీడీసీఎల్‌ నుంచి సీపీడీసీఎల్‌కు 103 మంది బదిలీ

తిరుపతి (ఆటోనగర్‌), జూన్‌ 5: ఏపీ సెంట్రల్‌ డిస్కంకు (ఏపీసీపీడీసీఎల్‌)కు సదరన్‌ డిస్కంలోని 103 మంది రాష్ట్రస్థాయి ఉద్యోగులను బదిలీ చేస్తూ సీఎండీ హెచ్‌.హరనాథరావు ఉత్తర్వులు జారీ చేశారు.  సీపీడీసీఎల్‌ పరిధిలోని 36 మంది  ఎస్‌పీడీసీఎల్‌కు బదిలీ కావడానికి అంగీకారం తెలిపారు.

Updated Date - 2020-06-06T10:26:25+05:30 IST