11కేవీ లైన్ మార్చుతుండగా విద్యుత్ ప్రవహించి ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-09-18T02:17:18+05:30 IST

జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరప సెంట్రల్ లేఔట్‌లో 11కేవీ లైన్ మార్చుతుండగా విద్యుత్ ప్రవహించి ...

11కేవీ లైన్ మార్చుతుండగా విద్యుత్ ప్రవహించి ఇద్దరు మృతి

కాకినాడ: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరప సెంట్రల్ లేఔట్‌లో 11కేవీ లైన్ మార్చుతుండగా విద్యుత్ ప్రవహించి ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారు నాతి రాజ (22), కోటిపల్లి జక్కల సిద్దార్ధ కుమార్ (26)గా గుర్తించారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమాదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

 


Updated Date - 2021-09-18T02:17:18+05:30 IST