ఏపీలో కొత్తగా 1,178 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-09-07T22:11:37+05:30 IST
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు నివేదిక విడుదల
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు నివేదిక విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 1,178 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 10 మంది మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 20,23,242లు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో 13,935 మంది మరణించారు.