భూపాలపల్లి కుందనపల్లి వద్ద వాగులో చిక్కుకున్న 12 మంది రైతులు
ABN , First Publish Date - 2020-08-15T21:47:50+05:30 IST
భూపాలపల్లి కుందనపల్లి వద్ద వాగులో చిక్కుకున్న 12 మంది రైతులు
భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. టేకుమట్లా మండలం కుందనపల్లి దగ్గర చలి వాగులో 12 మంది రైతులు చిక్కుకుపోయారు. వాగులో చిక్కుకున్న రైతులను బయటకు తీసేందుకు రెండు హెలికాప్టర్ల సాయంతో అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొద్దీ సేపట్లో 12 మంది రైతులను బయటకు తీసుకురానున్నట్లు స్పెషల్ టీమ్ అధికారులు పేర్కొన్నారు.