కేరళలో మరో 12 పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-10T00:59:46+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేరళ సీఎం పినరయ్ విజయన్ తెలిపారు. కన్నూరు ప్రాంతంలో...

కేరళలో మరో 12 పాజిటివ్ కేసులు

తిరువనంతపురం: రాష్ట్రంలో కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేరళ సీఎం పినరయ్ విజయన్ తెలిపారు. కన్నూరు ప్రాంతంలో 2, కాసర్‌గాడ్‌ ప్రాంతంలో 2, మలప్పురంలో 2, కొల్లంలో 1, తిరువనంతపురంలో 1 కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. వీరిలో 11మందికి స్థానికుల ద్వారానే కరోనా వ్యాప్తి చెందిందని, మరొకరు విదేశాలనుంచి వచ్చినవారని సీఎం వివరించారు. ఇదిలా ఉంటే కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని కేరళలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 357కు చేరింది.

Updated Date - 2020-04-10T00:59:46+05:30 IST