ఏపీలో కొత్తగా 1,367 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-09-16T22:06:37+05:30 IST
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు ప్రకటన విడుదల చేసారు. ఏపీలో కొత్తగా 1,367 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో 14 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం 20,34,786 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో మొత్తం 14,044 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 14,705 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 20,06,034 మంది రికవరీ చెందారు.