ఏపీలో కొత్తగా 1,445 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-09-15T23:09:09+05:30 IST
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు ప్రకటన
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు ప్రకటన విడుదల చేసారు. ఏపీలో కొత్తగా 1,445 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 11 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం 20,33,419 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 14,030 మంది మరణించారు. ఏపీలో 14,603 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,04,786 మంది రికవరీ చెందారు.