15మందికి కరోనా positive

ABN , First Publish Date - 2021-10-14T18:35:59+05:30 IST

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గురువారం 15మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 4554 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా నలుగురు, భద్రాద్రి జిల్లాలో 722 మందికి పరీక్షలు నిర్వహిస్తే 11

15మందికి కరోనా positive

ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గురువారం 15మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 4554 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా నలుగురు, భద్రాద్రి జిల్లాలో 722 మందికి పరీక్షలు నిర్వహిస్తే 11 మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. 320 బెడ్లున్న ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో మెత్తం పది మంది చికిత్స పొందుతుండగా బుధవారం ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 310 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామంలో ఓ మహిళ(65) కొవిడ్‌ బారిన పడి మంగళవారం రాత్రి మృతిచెందింది. 


Updated Date - 2021-10-14T18:35:59+05:30 IST