ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌కు రూ.15 లక్షల విరాళం

ABN , First Publish Date - 2020-04-09T10:29:51+05:30 IST

ఎంపీ విజయసాయి రెడ్డి ఏర్పాటు చేసిన ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌కు నగర ప్రముఖులు రూ.15 లక్షల ఆర్థిక సాయం

ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌కు రూ.15 లక్షల విరాళం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ఎంపీ విజయసాయి రెడ్డి ఏర్పాటు చేసిన ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌కు నగర ప్రముఖులు రూ.15 లక్షల ఆర్థిక సాయం చేశారు. సీఎంఆర్‌ అధినేత మావూరు వెంకటరమణ, కంకటాల మల్లిక్‌, లాన్సమ్స్‌ ప్రతినిధి ఉమేశ్‌లు కలిసి ఈ మొత్తానికి చెక్కును మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో ఎంపీ విజయసాయిరెడ్డికి బుధవారం అందజేశారు.


Updated Date - 2020-04-09T10:29:51+05:30 IST