ఎల్బీనగర్లో భారీగా గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2020-03-15T21:22:18+05:30 IST
హైదరాబాద్లోని ఎల్బీనగర్ ప్రాంతంలో డీఆర్ఐ అధికారులు భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం నుంచి బీదర్కు వెళుతున్న ఓ ట్రక్కులో ...
హైదరాబాద్: హైదరాబాద్లోని ఎల్బీనగర్ ప్రాంతంలో డీఆర్ఐ అధికారులు భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం నుంచి బీదర్కు వెళుతున్న ఓ ట్రక్కులో 1554 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశరు. దీనికి సంబంధించిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం కావడంతో, భద్రాచలంలో గంజాయి దందా చేసే రాకెట్ గుట్టు బయటపడింది.