భద్రాద్రి జిల్లాలో 19 మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగుబాటు
ABN , First Publish Date - 2021-06-16T00:17:24+05:30 IST
జిల్లా ఎస్పీ సునీల్దత్ ఎదుట మావోయిస్టు మిలీషియా సభ్యులు భారీగా
భద్రాద్రి: జిల్లా ఎస్పీ సునీల్దత్ ఎదుట మావోయిస్టు మిలీషియా సభ్యులు భారీగా లొంగిపోయారు. ఎస్పీ ఎదుట 19 మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు మహిళా సభ్యులు ఉన్నారు.