ఒక్కరోజులో 21 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-10-21T06:23:27+05:30 IST

జిల్లాలో కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసులు బుధవారం మళ్లీ పెరిగాయి.

ఒక్కరోజులో 21 మందికి పాజిటివ్‌

పెరిగిన కరోనా కేసులు

అనంతపురం వైద్యం, అక్టోబరు 20: జిల్లాలో కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసులు బుధవారం మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 21 మంది వైరస్‌ బారిన పడ్డారు. మరణా లు నమోదు కాలేదు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 157768కి చేరింది. ఇందులో 1566 11 మంది ఆరోగ్యంగా కోలుకోగా.. 1093 మంది మరణించారు. ప్రస్తుతం 64 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-10-21T06:23:27+05:30 IST