కూరగాయల వ్యాపారి నుంచి 26 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-06-02T22:20:15+05:30 IST
గుంటూరు: జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గోరంట్లలో ఓ కూరగాయల వ్యాపారికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
గుంటూరు: జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గోరంట్లలో ఓ కూరగాయల వ్యాపారికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మార్కెట్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తే మరో 18 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఒక్క వ్యాపారి నుంచి మొత్తం 26 మందికి కరోనా సోకింది. అలాగే వ్యాపారి ఇంట్లో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.