కొయ్యలగూడెంలో 364 కేజీల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-01-20T05:25:57+05:30 IST

వాహన తనిఖీలో 364 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు సీఐ బాల సురేష్‌బాబు తెలిపారు

కొయ్యలగూడెంలో 364 కేజీల గంజాయి పట్టివేత
పోలీసులు పట్టుకున్న గంజాయి

కొయ్యలగూడెం, జనవరి 19: వాహన తనిఖీలో 364 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు సీఐ బాల సురేష్‌బాబు తెలిపారు  ఉన్నతాధికారుల నుంచి సమాచా రం అందడంతో బుధవారం తని ఖీ చేపట్టామన్నారు. రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్‌కు లారీలో 13 బస్తాల్లో 364 కేజీల గంజాయి తరలిస్తుండగా కొయ్యలగూడెంలో పట్టుకున్నామన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అరెస్టు చేసి లారీని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

Updated Date - 2022-01-20T05:25:57+05:30 IST