బాపులపాడు పీహెచ్‌సీలో నలుగురు సిబ్బందికి కరోనా

ABN , First Publish Date - 2021-05-08T15:55:50+05:30 IST

విజయవాడ: కృష్ణా బాపులపాడు మండలం వీరవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రిలోనే నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

బాపులపాడు పీహెచ్‌సీలో నలుగురు సిబ్బందికి కరోనా

విజయవాడ: కృష్ణా బాపులపాడు మండలం వీరవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రిలోనే నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల ఆసుపత్రిలో ఒకటి, రెండు డోసులు వ్యాక్సిన్ వేసే సందర్భంలో జనం పెద్ద ఎత్తున ఆసుపత్రిలోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కరోనా సోకినట్లు ఆస్పత్రి సిబ్బంది భావిస్తున్నారు. 

Updated Date - 2021-05-08T15:55:50+05:30 IST