కరోనాతో 11 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ABN , First Publish Date - 2021-05-13T20:09:21+05:30 IST

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో 11 రోజుల

కరోనాతో 11 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో 11 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఈ నెల 2న కరోనాతో తండ్రి మృతి, ఈ నెల 4న పెద్ద కుమారుడు మృతి చెందారు. కాగా.. ఈ నెల 11న చిన్న కుమారుడు మృతి చెందాడు. ఇవాళ(గురువారం) చికిత్స పొందుతూ తల్లి (60 ) మృతి చెందింది.

Updated Date - 2021-05-13T20:09:21+05:30 IST