వైసీపీ నేతకు చెందిన కారు ఢీకొని.. నలుగురు మృతి

ABN , First Publish Date - 2021-12-06T17:12:30+05:30 IST

గుమ్మగట్ట మండలం కోడిపల్లి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వైసీపీ నేతకు చెందిన కారు ఢీకొని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా..

వైసీపీ నేతకు చెందిన కారు ఢీకొని.. నలుగురు మృతి

అనంతపురం : గుమ్మగట్ట మండలం కోడిపల్లి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వైసీపీ నేతకు చెందిన కారు ఢీకొని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను కోడిపల్లి సమీపంలో వైసీపీ నేతకు చెందిన కారు అతివేగంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Updated Date - 2021-12-06T17:12:30+05:30 IST