కారు ప్రమాదంలో నలుగురికి గాయాలు

ABN , First Publish Date - 2020-06-06T19:26:47+05:30 IST

చిత్తూరు: పలమనేరు పెద్ద చెరువు కట్ట జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.

కారు ప్రమాదంలో నలుగురికి గాయాలు

చిత్తూరు: పలమనేరు పెద్ద చెరువు కట్ట జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా కొట్టి 15 అడుగుల దూరంలో వున్న ఆయకట్టు భూమిలోకి వెళ్లి పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.


Updated Date - 2020-06-06T19:26:47+05:30 IST