రైలు ఢీకొని 40 గొర్రెలు మృతి

ABN , First Publish Date - 2021-04-21T14:13:34+05:30 IST

విజయనగరం: కుక్కలు వెంబడించడంతో బెదిరిపోయిన గొర్రెల మంద రైలు పట్టాలపైకి వెళ్లాయి. అదే సమయంలో అటుగా

రైలు ఢీకొని 40 గొర్రెలు మృతి

విజయనగరం: కుక్కలు వెంబడించడంతో బెదిరిపోయిన గొర్రెల మంద రైలు పట్టాలపైకి వెళ్లాయి. అదే సమయంలో అటుగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో 40 గొర్రెలు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంబటివలసలో చోటు చేసుకుంది. రైలు ఢీకొని నలభై గొర్రెలు మృతి చెందాయి. కుక్కలు వెంబడించటంతో బెదిరిన గొర్రెల మంద.. రైలు పట్టాలపై పరిగెత్తటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు స్థానికులు వెల్లడించారు.

Updated Date - 2021-04-21T14:13:34+05:30 IST