సామ్సంగ్ 4జీ స్మార్ట్వాచీ
ABN , First Publish Date - 2020-07-10T06:01:28+05:30 IST
సామ్సంగ్.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త 4జీ ఎనేబుల్డ్ స్మార్ట్వాచీను విడుదల చేసింది. ఈ వాచీ ధర రూ.28,490. అల్యూమినియం ఎడిషన్ గెలాక్సీ వాచ్ యాక్టివ్2 4జీ లో...
సామ్సంగ్.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త 4జీ ఎనేబుల్డ్ స్మార్ట్వాచీను విడుదల చేసింది. ఈ వాచీ ధర రూ.28,490. అల్యూమినియం ఎడిషన్ గెలాక్సీ వాచ్ యాక్టివ్2 4జీ లో మ్తొతం 18 వాచీలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. మేకిన్ ఇండియాలో భాగంగా వీటిని పూర్తిగా ఢిల్లీ సమీపంలోని నోయిడా ప్లాంట్లోనే తయారు చేయనున్నట్లు వెల్లడించింది.