బాలుడి కుటుంబానికి 5 లక్షల పరిహారం
ABN , First Publish Date - 2020-10-22T07:29:01+05:30 IST
కోదండరాంనగర్కు చెందిన అర్జిత్ సాయి(3) ఈ నెల 14న కురిసిన భారీ వర్షానికి ఇంట్లోకి వచ్చిన
కోదండరాంనగర్కు చెందిన అర్జిత్ సాయి(3) ఈ నెల 14న కురిసిన భారీ వర్షానికి ఇంట్లోకి వచ్చిన వరద నీటిలో మునిగి మృతి చెందాడు.
దీంతో అతడి తల్లిదండ్రులకు జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల బృందం బుధవారం రూ.5 లక్షల చెక్కు అందజేసింది.