మరో 8 మంది మృతి

ABN , First Publish Date - 2021-05-14T04:32:00+05:30 IST

మరో 8 మంది మృతి

మరో 8 మంది మృతి

910 మందికి వైరస్‌ 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో గురువారం కరోనాకు మరో 8 మంది బలైపోయారు. గడిచిన 24 గంటల్లో 910 మందికి వైరస్‌ సోకింది. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 73,479కు చేరింది. మరణాలు 842కు చేరాయి. 9,654 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-05-14T04:32:00+05:30 IST