కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి హల్చల్
ABN , First Publish Date - 2020-05-22T19:15:53+05:30 IST
రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది.
కామారెడ్డి జిల్లా: రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఓ గ్రామస్తుడిపై దాడి చేసింది. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గ్రామస్తులు ఎలుగుబంటిపై రాళ్ళు, కర్రలతో దాడి చేసి కొట్టి చంపారు.