మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ కుంభకోణం
ABN , First Publish Date - 2021-08-19T21:32:59+05:30 IST
జిల్లాలోని మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన అవినీతిపై జిల్లా
కృష్ణా: జిల్లాలోని మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన అవినీతిపై జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. 2019 నుంచి రికార్డులను తనిఖీ చేశారు. 568 నకిలీ చలానాలు ఉన్నట్లు జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర రావు గుర్తించారు. నకిలీ చలానాలతో 2కోట్ల 50 లక్షల అవినీతి జరిగినట్లు జిల్లా రిజిస్ట్రార్ నిర్దారించారు.