చిత్తూరు: ఇంట్లోకి చొరబడ్డ చిరుత
ABN , First Publish Date - 2021-04-16T20:59:45+05:30 IST
తమిళనాడు రాష్ట్రంలోని గుడీయాత్తం తాలూకాలోగల కలపాల్యం గ్రామంలో అర్థరాత్రి ఇంట్లో చిరుత
చిత్తూరు: తమిళనాడు రాష్ట్రంలోని గుడీయాత్తం తాలూకాలోగల కలపాల్యం గ్రామంలో అర్థరాత్రి ఇంట్లోకి చిరుత చొరబడింది. ముగ్గురిపై దాడి చేసింది. చిరుతను ఇంట్లో పెట్టి గ్రామస్థులు తాళం వేశారు. చిరుత దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుడీయాత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో బందీగా వున్న చిరుతపులిని పట్టుకుని చెన్నై జూకు అధికారులు తరలించారు.