ఘనంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం
ABN , First Publish Date - 2021-08-02T04:02:44+05:30 IST
వీరంత పూర్వవిద్యార్థులు, దాదాపు ఒకే ఊరికి చెంది న వారు. అందరు ఒకచోట చేరి చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నా రు. 1992-1993 బ్యాచ్ పదోతరగతి విద్య పూర్తి చేసి దేశ, విదేశాల్లో ఉ ద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠలలో ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 26 ఏళ్ల తర్వాత పాత మిత్రులకు ఒకేచోట కలిసి ఆనందంగా గడిపారు. ధర్మారావు, రెశాడ్శెట్టి ఆనంద్ పాఠశాల అభివృద్ధికి ఒక్కొక్కరు రూ. 51 వేల చొప్పున అందజేశారు. పుప్పాల సంజీవ్కుమార్, ప్రవీణ్కుమార్, ఉపాధ్యా యులు, తదితరులు పాల్గొన్నారు.
కుభీర్, ఆగస్టు 1: వీరంత పూర్వవిద్యార్థులు, దాదాపు ఒకే ఊరికి చెంది న వారు. అందరు ఒకచోట చేరి చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నా రు. 1992-1993 బ్యాచ్ పదోతరగతి విద్య పూర్తి చేసి దేశ, విదేశాల్లో ఉ ద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠలలో ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 26 ఏళ్ల తర్వాత పాత మిత్రులకు ఒకేచోట కలిసి ఆనందంగా గడిపారు. ధర్మారావు, రెశాడ్శెట్టి ఆనంద్ పాఠశాల అభివృద్ధికి ఒక్కొక్కరు రూ. 51 వేల చొప్పున అందజేశారు. పుప్పాల సంజీవ్కుమార్, ప్రవీణ్కుమార్, ఉపాధ్యా యులు, తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మణచాందలో..
లక్ష్మణచాంద: స్థానిక సహకార, ఎస్వీజీ డిగ్రీ కళాశాలలో 1995-97 సం వత్సరంలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు ఆదివారం ఒకేచోట చేరా రు. 24 ఏళ్ల క్రితం ఒకే తరగతిలో చదివిన వారంతా కలిసి స్నేహితుల ది నోత్సవాన్ని సంతోషంగా జరుపుకున్నారు. కేక్కట్ చేసి ఒకరికొకరు తినిపిం చుకొని సంతోషంగా గడిపారు. కోరుకొప్పుల రాజా గౌడ్, గణేష్, రామ్ రె డ్డి, సంపత్ రెడ్డి, బాపయ్య, సుందర్ సింగ్, తిరుపతి పాల్గొన్నారు.