రైతులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి

ABN , First Publish Date - 2020-05-28T09:39:34+05:30 IST

కొవిడ్‌-19 నేపథ్యంలో రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని అఖిల భారత రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు

రైతులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి

అశ్వారావుపేట, మే 27: కొవిడ్‌-19 నేపథ్యంలో రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని అఖిల భారత రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు బుధవారం దమ్మపేట తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. రైతులకు మేలు చేకూరేలా ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర నాయకుడు గోకినేపల్లి ప్రభాకర్‌, సీపీఎం రాష్ట్ర నాయకుడు కే పుల్ల య్య, సీపీఐ నాయకుడు గన్నిన రామకృష్ణ, మున్నా, పిట్టల అర్జున్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-28T09:39:34+05:30 IST