అక్రమ ఇసుక తవ్వకాలకు ఓ విద్యార్థి బలి?

ABN , First Publish Date - 2021-08-29T01:16:38+05:30 IST

జిల్లాలో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలకు ఓ విద్యార్థి

అక్రమ ఇసుక తవ్వకాలకు ఓ విద్యార్థి బలి?

గుంటూరు: జిల్లాలో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలకు ఓ విద్యార్థి బలి అయ్యాడు. చిలకలూరిపేట ఓగేరు వాగులో పడి విద్యార్థి గోగులమూడి సన్నీ గల్లంతయ్యాడు. వాగులో స్నానం చేయడానికి నలుగురు విద్యార్థలు దిగారు. ఇసుక అక్రమ తవ్వకాలతో వాగులో లోతు తెలియని గోతులు ఏర్పడ్డాయి. ఈ గోతుల్లో పడి విద్యార్థి గల్లంతయ్యాడు. విద్యార్థి ఆచూకీ కోసం రెస్క్యూ టీం గాలిస్తోంది. 

Updated Date - 2021-08-29T01:16:38+05:30 IST