అబుదాబిలో మామిడికుదురు మహిళ మృతి
ABN , First Publish Date - 2021-10-17T06:40:41+05:30 IST
ఉపాధి కోసం నిమిత్తం అబుదాబి వెళ్లిన మామిడికుదురుకు చెందిన యనమదల విజయ(41) అనారోగ్యంతో మృతిచెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
మామిడికుదురు, అక్టోబరు 16: ఉపాధి కోసం నిమిత్తం అబుదాబి వెళ్లిన మామిడికుదురుకు చెందిన యనమదల విజయ(41) అనారోగ్యంతో మృతిచెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్టు సభ్యుడు నల్లి రవిశంకర్ను సంప్రదించగా విజయ మృతదేహం శని వారం మామిడికుదురు చేరుకుంది. ఈసందర్భంగా ఆమె కుమారుడు యన మదల కిరణ్, కుటుంబ సభ్యులు రవిశంకర్కు కృతజ్ఞతలు తెలిపారు.