విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-10-20T04:39:33+05:30 IST

విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిరిష్కరించాలని పీడీఎ్‌సయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాము డిమాండ్‌ చేశారు.

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

  పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు


దుబ్బాక, అక్టోబరు 19: విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిరిష్కరించాలని పీడీఎ్‌సయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు డిమాండ్‌ చేశారు. మంగళవారం దుబ్బాకలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు స్కాలర్‌షి్‌ప్సను విడుదల చేయదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్కాలర్‌షి్‌పలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పీడీఎ్‌సయూ నాయకులు రమనాకర్‌, శ్రీకాంత్‌, సంధ్య, విద్యానాథ్‌, మహేష్‌, నిఖిల్‌, చిట్టి, కిషోర్‌, హరీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T04:39:33+05:30 IST