ఓటుకు నోటు కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-05-10T14:40:57+05:30 IST

హైదరాబాద్: ఓటుకు నోటు కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. స్టీఫెన్ సన్ కుమార్తె సాక్ష్యం అవసరం లేదని ఏసీబీ కోర్టుకు తెలిపింది.

ఓటుకు నోటు కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ

హైదరాబాద్: ఓటుకు నోటు కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. స్టీఫెన్ సన్ కుమార్తె సాక్ష్యం అవసరం లేదని ఏసీబీ కోర్టుకు తెలిపింది. అమెరికాలో ఉన్న స్టీఫెన్ సన్ కుమార్తె కరోనా వేళ రాలేరని కోర్టుకు ఏసీబీ వెల్లడించింది. స్టీఫెన్ సన్ కుమార్తెను సాక్షిగా తొలగించేందుకు ఏసీబీ కోర్టు అంగీకారం తెలిపింది. స్టీఫెన్ సన్, మాల్కం టేలర్ క్రాస్ ఎగ్జామినేషన్‌పై నేడు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.

Updated Date - 2021-05-10T14:40:57+05:30 IST