రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృత్యువాత

ABN , First Publish Date - 2020-12-05T05:54:41+05:30 IST

సిద్దిపేటఅర్బన్‌,నారాయణరావుపేట, (చిన్నకోడూరు): సిద్దిపేటఅర్బన్‌ మం డలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన జీడిపల్లి రాములు (45) నడుచుకుంటూ వెళ్తుండగా వెనుకనుంచివచ్చిన ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృత్యువాత

సిద్దిపేటఅర్బన్‌,నారాయణరావుపేట, (చిన్నకోడూరు): సిద్దిపేటఅర్బన్‌ మం డలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన జీడిపల్లి రాములు (45) నడుచుకుంటూ వెళ్తుండగా వెనుకనుంచివచ్చిన ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌ నడిపిన హరీశ్‌ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. చిన్నకోడూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని రామునిపట్లకు చెందిన కనకయ్య (50)ను కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయాడు. 


Updated Date - 2020-12-05T05:54:41+05:30 IST