ప్రమాదం ‘అంచున’ ..!
ABN , First Publish Date - 2021-04-14T06:07:36+05:30 IST
పట్టణానికి రాళ్లను లారీలు, ట్రాక్టర్ల ద్వారా అధిక మోతాదులో తరలిస్తున్నారు. ట్రాలీలకు వెలుపల వర కు రాళ్లు పేర్చి ఉండటంతో ఎక్కడైనా రోడ్డు బాగలేని చోట ఆ రాళ్లు కిం దపడి... వెనుక వచ్చే వాహనదారులు ప్రమాదానికి గురైన అవకాశ ముంది.
హిందూపురం టౌన్, ఏప్రిల్ 13 : పట్టణానికి రాళ్లను లారీలు, ట్రాక్టర్ల ద్వారా అధిక మోతాదులో తరలిస్తున్నారు. ట్రాలీలకు వెలుపల వర కు రాళ్లు పేర్చి ఉండటంతో ఎక్కడైనా రోడ్డు బాగలేని చోట ఆ రాళ్లు కిం దపడి... వెనుక వచ్చే వాహనదారులు ప్రమాదానికి గురైన అవకాశ ముంది. సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం బాధాకరం. ఇప్పటికైనా ఆర్టీఏ అధికారులు, పోలీసులు ఇలాంటి వాహ న డ్రైవర్లకు హెచ్చరికలు జారీచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.