గోదావరిఖనిలో వ్యాపారిపై యాసిడ్ దాడి
ABN , First Publish Date - 2021-10-31T23:42:58+05:30 IST
జిల్లాలోని ఓ వ్యక్తిపై యాసిడ్ దాడి జరిగింది. గోదావరిఖని
పెద్దపల్లి: జిల్లాలోని ఓ వ్యక్తిపై యాసిడ్ దాడి జరిగింది. గోదావరిఖని బులియన్ మార్కెట్లో వెండి వ్యాపారిపై ప్రత్యర్థులు యాసిడ్ దాడి చేసారు. పాత బాకీ ఇవ్వాలని అడిగినందుకు ఆభరణాల షాపు యాజమాని, వ్యాపారిపై యాసిడ్ దాడి చేసారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.