ఓయూ వీసీ నుంచి లా పట్టా అందుకున్న ఏసీఆర్‌

ABN , First Publish Date - 2022-01-28T05:18:56+05:30 IST

ఓయూ వీసీ నుంచి లా పట్టా అందుకున్న ఏసీఆర్‌

ఓయూ వీసీ నుంచి లా పట్టా అందుకున్న ఏసీఆర్‌
ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ రవీందర్‌ నుంచి లా పట్టా అందుకుంటున్న మాజీ మంత్రి చంద్రశేఖర్‌

వికారాబాద్‌, జనవరి 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ చేతుల మీదుగా గరువారం మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ న్యాయవాద పట్టా అందుకున్నారు. ఓయూలో వైస్‌ చాన్స్‌లర్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T05:18:56+05:30 IST