నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-03-30T09:04:32+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధ నలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పరిపాలనాధికారి శివరాజ్‌మీనా ప్రకటనలో హెచ్చరించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

పరిపాలనాధికారి శివరాజ్‌మీనా


యానాం, మార్చి 29: లాక్‌డౌన్‌ నిబంధ నలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పరిపాలనాధికారి శివరాజ్‌మీనా ప్రకటనలో హెచ్చరించారు. యానాం నియోజకవర్గంలో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 6 నుంచి 11 వరకు సమయం కేటాయించా మన్నారు.  వర్తకులు  నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజలు సామా జిక దూరం పాటించాలన్నారు. కాగా,  యానాం ప్రజల స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సావిత్రీనగర్‌లో  మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గిడ్ల చంద్రరావు 

Updated Date - 2020-03-30T09:04:32+05:30 IST