పశుసంవర్ధక శాఖ చీఫ్ సెక్రకటరీగా అధర్ సిన్హా

ABN , First Publish Date - 2022-01-21T21:52:14+05:30 IST

పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ గా ఆధర్ సిన్హా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు

పశుసంవర్ధక శాఖ చీఫ్ సెక్రకటరీగా అధర్ సిన్హా

హైదరాబాద్: పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ గా ఆధర్ సిన్హా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.ఈ మేరకు ఆయన  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మాసాబ్ ట్యాన్క్ లోని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆధర్ సిన్హా ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-01-21T21:52:14+05:30 IST