Adilabad కలెక్టరేట్ వద్ద ఆదివాసుల మహా ధర్నా
ABN , First Publish Date - 2021-08-23T19:07:21+05:30 IST
ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద ఆదివాసుల మహా ధర్నా
ఆదిలాబాద్: cగిరిజన బంధు ఇవ్వడం తో పాటు ఆదివాసీ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. భారీగా ఆదివాసులు ధర్నాకు తరలివచ్చారు. రూ.10 లక్షల గిరిజన బంధు, జీవో 3 అమలు, మూడెకరాల భూమి, పోడు భూములకు పట్టాలివ్వాలని, లంబాడా లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.