ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రికార్డు స్థాయిలో పత్తి ధరలు
ABN , First Publish Date - 2021-08-04T14:18:16+05:30 IST
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు మంగళవారం రికార్డు స్థాయిలో పలికాయి. సీజన్ ముగుస్తున్న దశలో ధరలు అధికంగా పలుకుతున్నాయి. క్వింటా పత్తి ధర
కర్నూలు: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు బుధవారం రికార్డు స్థాయిలో పలికాయి. సీజన్ ముగుస్తున్న దశలో ధరలు అధికంగా పలుకుతున్నాయి. క్వింటా పత్తి ధర గరిష్ఠ రూ.8,025 పలికింది. కనిష్టంగా రూ. 7,466 పలికింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర అని మార్కెట్ యార్డు అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో రికార్డు స్థాయిలో పత్తి ధరలు పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.