ఏజెన్సీ వాసులు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-08-13T10:06:48+05:30 IST

రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా

ఏజెన్సీ వాసులు అప్రమత్తంగా ఉండాలి

భద్రాచలంటౌన్‌, ఆగస్టు 12: రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామాల మధ్యలో వంతెనలు లేకుండా వుండే వాగులను దాటే ప్రయత్నాలు ఎవరు చేయద్దొని సూచించారు.

Updated Date - 2020-08-13T10:06:48+05:30 IST