ఎయిర్‌టెల్‌ రూ.49 ప్లాన్‌ రద్దు

ABN , First Publish Date - 2021-07-29T05:47:39+05:30 IST

ఎయుర్‌టెల్‌ మరింత ఆదాయం ఆర్జించడం లక్ష్యంగా ఎంట్రీ లెవెల్‌ రీచార్జ్‌

ఎయిర్‌టెల్‌ రూ.49 ప్లాన్‌ రద్దు

న్యూఢిల్లీ: ఎయుర్‌టెల్‌ మరింత ఆదాయం ఆర్జించడం లక్ష్యంగా ఎంట్రీ లెవెల్‌ రీచార్జ్‌ ధర 60 శాతం పెంచింది. ఇందులో భాగంగా రూ.49 ఎంట్రీ ప్లాన్‌ను రద్దు చేసింది. ఇప్పుడు ఎంట్రీ లెవెల్‌ రీచార్జ్‌ కొత్త ప్లాన్‌ ధర రూ.79 అయింది. 28 రోజుల కాలపరిమితి గల ఈ ప్లాన్‌లో రూ.79 టాక్‌ టైమ్‌, 200 ఎంబీ డేటా లభిస్తాయి. 

Updated Date - 2021-07-29T05:47:39+05:30 IST