గుడివాడలో కొడాలికే దిక్కులేదు: ఆకివీడు రైతులు

ABN , First Publish Date - 2020-10-28T20:35:04+05:30 IST

ఆకివీడు మండలం, సిద్దాపురం రైతులు మంత్రి కొడాలి నానిపై నిప్పులు చెరిగారు.

గుడివాడలో కొడాలికే దిక్కులేదు: ఆకివీడు రైతులు

ప.గో.జిల్లా: ఆకివీడు మండలం, సిద్దాపురం రైతులు మంత్రి కొడాలి నానిపై నిప్పులు చెరిగారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటనపై మంత్రి చేసిన విమర్శలు సరికాదన్నారు. గుడివాడలో కొడాలికే దిక్కులేదన్నారు. ప్రజలు కొడాలి నానిని త్వరలో ముంచేయడం ఖాయమని జోష్యం చెప్పారు. లోకేష్ మమ్మల్ని పరామర్శించినందుకు తాము సంతోషం వ్యక్తం చేస్తున్నామని రైతులు అన్నారు.

Updated Date - 2020-10-28T20:35:04+05:30 IST