ఆకివీడు ఇన్‌చార్జి కమిషనర్‌గా సత్యవేణి

ABN , First Publish Date - 2021-10-17T05:10:05+05:30 IST

నగర పంచాయతీ కమిషనర్‌ మల్లికార్జునరావును నరసారావుపేట బదిలీ అయ్యారు.

ఆకివీడు ఇన్‌చార్జి కమిషనర్‌గా సత్యవేణి
కమిషనర్‌ సత్యవేణి

ఆకివీడు, అక్టోబరు 16 : నగర పంచాయతీ కమిషనర్‌ మల్లికార్జునరావును నరసారావుపేట బదిలీ అయ్యారు. త్వరలో నగర పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలకానున్న నేపథ్యం లో నరసాపురం కమిషనర్‌ సత్యవేణిని ఆకివీడు ఇన్‌ చార్జి కమిషనర్‌గా నియమించారు.ఈ మేరకు డైరక్టర్‌ ఆఫ్‌ ము నిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి శనివారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. 


Updated Date - 2021-10-17T05:10:05+05:30 IST