ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2020-02-28T11:16:23+05:30 IST

మండల కేంద్రంలో గురువారం ఉదయం జరిగి న రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో గల పెట్రోల్‌

ముగ్గురికి గాయాలు

ధర్పల్లి, ఫిబ్రవరి 27:  మండల కేంద్రంలో గురువారం ఉదయం జరిగి న రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో గల పెట్రోల్‌ బంకు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నర్సుబాయి, లక్ష్మి, అరుణలకు గాయాలు కావడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెట్రోల్‌ బంకు నుంచి వస్తున్న  ద్విచక్ర వాహనం ఆటోను వేగంగా ఢీకొట్టడంతో ఆటో ఫల్టీ కొట్టింది.  

Updated Date - 2020-02-28T11:16:23+05:30 IST